ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి

Denger accident at polasa stege

జగిత్యాల: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి మరొకరి పరిస్థితి విషమం రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటన జగిత్యాల రూరల్ మండలం పొలాస మూలమలుపు వద్ద ఆదివారం చోటుచేసుకుంది. జగిత్యాల నుంచి ధర్మపురి వెళ్తున్న ట్రావెల్ బస్సు వెల్గొండ నుంచి జగిత్యాల వైపు వస్తోన్న స్కూటీ, బైకును ఢీకొంది. దీంతో అల్లీపూర్కు చెందిన ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
//madurird.com/4/8043294